త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎం)తో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఎందుకంటే ఎందరో కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపించిన పార్టీ సీపీఐ (ఎం). అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కట్టిందంటేనే ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుందని అర్�
దేశీయంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రక్షణ మిస్సైల్స్ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఇవి తక్కువ శ్రేణి కలిగిన రక్షణ మిస్సైల్స్. వాయు తలం నుంచి వచ్చే ప్రమాదాల్ని అడ్డుకుంటాయి.
missile shoot plane 30 km away : ఆల్-వెదర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణలు అన్ని వాతావరణాల్లోనూ తట్టుకోగలవు. ఉపరితలం నుంచే కాదు.. ఆకాశంలోనూ ప్రయోగించగల క్షిపణులను తొలి రౌండ్లో భారత్ విజయవంతగా పరీక్షించ�