Home » chandiyagm
సీఎం కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. ఐదు రోజులు జరుగుతుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఎర్రవల్లి క్షేత్రం మార్మోగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ చండీయాగం చేస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు. ఈ యాగంతో వచ్చే ప్రయోజనాలు ఏంటీ అనేది చూద్దాం…