టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం మూడోరోజు పర్యటనలో జగన్ కు సవాల్ విసిరారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటూ వైసీపీ కార్యకర్తలు పెను విధ్యంసం సృష్టిస్తున్నారు.ఇటువంటి తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు పర్యటన మూడవరోజు కూడా కొనసాగుతోంది. ఈక్రమంలో
మూడు రాజధానుల అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ రద్దు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలతో ఆన్లైన్లో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నే