Home » Chandrababu Naidu Kuppam
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.