Home » Chandrababu Naidu Press Meet
గత ప్రభుత్వంలో పాలకులు వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని ఎన్నో త్యాగాలు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
బాధితురాలికి ఉద్యోగం ఇవ్వాలని.. రూ. కోటి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ పార్టీ తరపున బాధితురాలికి రూ. 5 లక్షల సహాయం చేస్తున్నట్లు.. నిందితులకు శిక్ష పడే వరకు...
ష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు.. భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ పొలిట్ బ్యూరో సమీక్ష జరుపనుంది. ఈ భేటీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నిర్వహాణపై కూడా చర్చించనున్నారు.
ఏపీ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు బోరున విలపించారు.
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఆయన తప్పుబట్టారు.