Home » Chandrababu Naidu
వాళ్ల కుటుంబసభ్యులు కనుక చక్కగా ఎన్టీఆర్ ను చూసుకుని, ఆయనకు అన్నం పెట్టి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుకి సపోర్ట్ చేయకుండా.. ఆయనను మెడపట్టుకుని బయటకు గెంటేసి ఉంటే.. ఈరోజు ఎన్టీ
కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంతగడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడని, కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా.. ఓటు కూడా లేదని.. చంద
బాబు కోటలో జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జగన్ కుప్పం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ఈనెల 23న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను విడుదల చేస్తారు. సీఎం జగన్కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేత�
డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కంటే డేంజరస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జీవితాంతం జైల్లోనే ఉండాలన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చాడని, అశ్వినీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట కారుచౌకగా భూములు కట్టబెట్టారని అన్నారు. ఖమ్మ�
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అన్నారు కొడాలి నాని. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేసిన సీఎం జగన్ ఇప్పుడు లోకేశ్ ఎంచుకున్న మంగళరిని టార్గెట్ చేసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. మంగళగిరి టీడీపీలో కీలక నేత గజ్జెల చిరంజీవిని వైసీపీలోకి లాగేశారు.