Home » Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు రెండు రోజుల ప్లీనరీ చూసిన తర్వాత నవ రంధ్రాలు మూసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ�
చంద్రబాబు కోసమే దత్తపుత్రుడి పార్టీ..!
గతంలో ఉన్న వాళ్లు 8 రూపాయలు వడ్డీకి తెస్తే మేము 7 రూపాయలకు తేవడం జరిగిందన్నారు. రేట్లు పెరగడంలో రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం పోలీసులు గుండెల మీద తన్నారని తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తున్నావని పోలీసులు బెదిరించారని వాపోయారు.(Sambasiva Rao)
సీబీసీఐడీ చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సీఐడీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంపై తిరిగి పట్టు సాధించేందుకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేపటి జిల్లా మినీ మహానాడు వాయిదా పడింది.
అమరావతిని స్మశానం అన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడి భూములను ఎకరా రూ.10కోట్లకు ఎలా అమ్ముతుంది? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇస్తారా?
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. వాహనాల రాకపోకలను నిలిపేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలు సిద్ధం చేశారు. (Chandrababu House Tension)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా.. ఇది కూల్చివేతల ప్రభుత్వమంటూ విమర్శించారు. ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు అని, తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలక�
చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే సింహం వేట ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూడాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని గుర్తు చేశారు.