Home » Chandrababu Naidu
జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలి. రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ము అంతా జగన్ దగ్గరే చేరుతుంది. అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తా.
ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుందని, నిద్ర కూడా పట్టదని అన్నారు.
ఎన్టీఆర్ ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు.
పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తామన్నారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవికి బ్రేక్ తీసుకోవాల్సిందే అని చెప్పారు.
టీడీపీ శ్రేణులు అతిపెద్ద పండుగగా భావించే మహానాడుకు ఒంగోలు సిద్ధమైంది. మహానాడు జరిగే మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహానాడు సందర్భం�
ISB 20 ఏళ్ల వార్షికోత్సవంలో పాల్గొనబోతున్నానంటూ చంద్రబాబు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ISB శంకుస్థాపన, ప్రారంభోత్సవ ఫొటోలను పోస్టు చేశారు.
పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని, కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి జరిగిందన్నారు.
తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా రైస్ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
వైసీపీని ఓడిద్దాం.. రాష్ట్రాన్ని బాగు చేద్దాం
గడపగడపకు ప్రభుత్వంలో వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని, దీంతో ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని జగన్ కూ అర్థమైందన్నారు చంద్రబాబు.