-
Home » Chandrababu Visits Kanakadurga Temple
Chandrababu Visits Kanakadurga Temple
Chandrababu : దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా, అమరావతే రాజధాని.. మాట తప్పేవారిని అమ్మవారు ఉపేక్షించరని చంద్రబాబు వార్నింగ్
October 5, 2022 / 06:20 PM IST
దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధానిగా అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందన్నారు. మాట తప్పడం మంచి పద్ధతి కాదన్న చంద్రబాబు.. అలాంటి వారిని అమ్మవారు ఉపేక్షించరని హెచ్చరించారు.