Home » Chandrababu Visits Kanakadurga Temple
దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధానిగా అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందన్నారు. మాట తప్పడం మంచి పద్ధతి కాదన్న చంద్రబాబు.. అలాంటి వారిని అమ్మవారు ఉపేక్షించరని హెచ్చరించారు.