Home » Chandrababu
ఏపీ రాజధాని అమరావతిపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి ప్రాంత వాసులకు చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో వద్దు వద్దు అని తాను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని..
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు.
రాజధాని రైతులు, ప్రజలకు అండగా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న
ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కా�
రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ
ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో
అధికారంలో ఉన్నప్పుడు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నా సూపరో సూపర్ అనడం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు, నేతలకు అలవాటే. అధినేత నిర్ణయం సరైనది కాకపోయినా కూడా ఆయన తానా అంటే వారంతా తందానా అంటూ మెప్పు కోసం తాపత్రయ పడడం కూడా కామనే. అది చంద్రబాబు హయాంలో అయి�
అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. 2014 సెప్టెంబర్ 04 అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలను వీడియో చూపించారు బాబు. వీడియోలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అనం�