Home » Chandrababu
ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదనే కంప్లయింట్స్ అధికమౌతున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే…వైసీపీ నేతలు కూడా కంప్లయింట్స్ చేయడం ప్రారంభిం
రైతు దినోత్సవం రోజున..రైతులు రోడ్డెక్కడం..చూస్తుంటే..బాధగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని రైతులకు అండగా ఉంటానన్నారు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం తుళ్లూ�
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనకు గురైన రాజధాని ప్రాంత రైతులు బీజేపీ నేత పురంధేశ్వరిని కలిశారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.
ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక దుమారం రేపింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. అమరావతి రైతులు ఆందోళన బాట
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలకులు
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రివర్స్ టెండర్స్ నుంచి కొత్త ఎక్సైజ్ విధానం వరకు అన్ని అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో తిరోగమనంలో పయనిస్తోందని మండ�
ఏపీకి 3 రాజధానులు రావొచ్చు అని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతి(లెజిస్లేచర్), విశాఖ(ఎగ్జిక్యూటివ్), కర్నూలులో(జ్యుడీషియల్) కేపిటల్స్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పార్టీ చీఫ్ చంద్రబాబునే టార్గెట్ చేశారు. మమ్మల్ని ముంచింది చంద్రబాబే అని జేసీ అన్నారు. శాంతి శాంతి అంటూ చంద్రబాబు మమ్మల్ని సంకనాకించారని వాప�
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్త