Home » Chandrakant
ఓ మత్య్సకారుడి వలలలో బాంగారు చేపలు పడటంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. 157 బంగారు చేపలుకు ఏకంగా రూ.1.33 కోట్లు దర పలికింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.