chandrakant sompura

    30 ఏళ్ల నిరీక్షణకు తెర, అయోధ్య రామాలయాన్ని డిజైన్ చేసింది ఈయనే

    August 5, 2020 / 11:21 AM IST

    చంద్రకాంత్ సోమ్ పుర(77). ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయం తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నేడు(ఆగస్టు 5,2020) భూమి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరనుంది. అయ�

10TV Telugu News