Home » Chandrashekar Rao
Mallikarjun Kharge: కాంగ్రెస్ లేకపోతే దేశానికి స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదు. ఈ 75 ఏళ్లలో మేము ఏమీ చేయకపోతే మోదీ ప్రధాని అయ్యే వాడు కాదు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆయన యాదాద్రిలో పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తద్వారా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ర