భాష్యం IIT అకాడమీ ఫౌండేషన్లో 9వ తరగతి చదువుతున్న జి.సాయి పూజిత అమెరికాలోని నాసా సందర్శనకు వెళ్లనుంది. ఆస్ట్రానాట్ మెమోరియల్ సంస్థ, ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గో ఫర్ గురు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ పరీక్�
ప్రధాని మోడీపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. శాస్త్రవేత్తలు 10-12 ఏళ్లు చంద్రయాన్-2 కోసం చాలా కష్టపడితే ప్రధాని మోడీ మాత్రం తానే స్వయంగా చంద్రయాన్-2ల్యాండింగ్ చేస్తున్నాను అని ఫోజ్ కొట్టడానికే బెంగళూరుకి వచ్చాడని అన్నారు. కేవలం ప�
గెలుపోటములు సహజం.. మార్చి కాకపోతే సెప్టెంబర్ అని పిల్లలకు ధైర్యం చెబుతాం.. అలాంటిది ఇప్పుడు దేశం మొత్తం ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశానికి సాధ్యం కాని.. చంద్రుడి దక్షిణ వైపు పరిశోధనలకు ఇస్రో చేపట్
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం విజయవంతమవుతుందనుకున్న తరుణంలో వాయిదా పడింది. అర్ధరాత్రి 1:53నిమిషాలకు చంద్రయాన్-2 సిగ్నల్స్ అందకుండా పోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యులు సైతం కన్నార్పకుండా ఎదురుచూస్తున్న సమయంలో సిగ్నల్ కోల్పోవ�
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే అద్భుత ఘట్టం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఇస్రో. ప్రాజెక్ట్ మొత్తంలో ఇదే కీలకం అని.. సేఫ్ ల్యాండింగ్ జరిగి తీరుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. చంద్రుడి మరోవైపు ఏముంది.. ఎలా ఉంది �
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ -2 ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ల్యాండర్ విక్రమ్.. చంద్రుడిపై పాదం మోపడానికి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ చారిత్రక ఘట�