Chandrayanagutta Police Station

    పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

    April 24, 2019 / 04:02 PM IST

    హైదరాబాద్: పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును చాంద్రాయణగుట్ట పోలీసులు చేధించారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకొని వారినుంచి  ముగ్గురు చిన్నారులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.