-
Home » Changes
Changes
Sedition law: దేశద్రోహ చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
October 31, 2022 / 09:52 PM ISTజైలులో ఉన్న వారు బెయిలు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఇక ముందు కేసులు రిజిస్టర్ చేస్తే సంబంధింత పార్టీలు కోర్టును అశ్రయించవచ్చని, వాటిని కోర్టును సాధ్యమైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది.…
5G Services In India : 5జీ సర్వీసులు భారత్ను ఎలా మార్చబోతున్నాయ్ ?
August 3, 2022 / 11:29 AM IST10 ఏళ్ల క్రితం నుంచే 5జీ నెట్వర్క్పై ప్రయోగాలు మొదలైనా.. మన దేశంలో ఆలస్యంగా సేవలు అందుబాటులోకి రాబోతున్నాయ్. ఇంతకీ 5జీ సేవలు ఏ దేశంలో ఎలా ఉన్నాయ్. సర్వీసులు మొదలైతే మన దేశంలో…
GST : నేటి నుంచి జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులు అమల్లోకి..సామాన్యులపై పెరుగనున్న భారాలు
July 18, 2022 / 09:42 AM ISTజున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు,…
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
July 3, 2022 / 10:48 AM ISTగతంలో ఈ పరిమితి ఒక లక్షగా ఉండేది. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచారు. అంతేకాదు, ఒకవేళ నగదు పరిమితి దాటితే ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన గడువును కూడా 30 రోజుల నుంచి 90…
నేటి నుంచి పలు మార్పులు అమల్లోకి
March 1, 2022 / 12:00 PM ISTఎస్ బీఐ కస్టమర్లు తమ ఖాతాలను యాక్టివ్గా ఉంచుకోవాలనుకుంటే కేవైసీ పొందడం తప్పనిసరి. ఇండియన్ బ్యాంక్ వినియోగదారులు ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లు విత్డ్రా చేసుకోలేరు.
Amit Shah : అమిత్షా తిరుపతి పర్యటనలో మార్పులు
November 13, 2021 / 04:08 PM ISTకేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ సాయంత్రం రేణిగుంట చేరుకోనున్న ఆయన రాత్రి 8.30గంటలకు తిరుమల వెళ్లనున్నారు.
Intermediate : ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్లో మార్పులు
October 5, 2021 / 12:24 PM ISTతెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్లో స్వల్పమార్పులు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు.
Metro Train : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు
September 5, 2021 / 01:21 PM ISTహైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. రేపటి నుంచి మెట్రో సమయాల్లో మార్పులు జరుగనున్నాయి. చివరి మెట్రో రైలు సర్వీస్ సమయాన్ని అర్ధగంటపాటు పొడిగించారు.
AP Banks : ఏపీలో బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఇక రోజుకు 4గంటలే
April 22, 2021 / 08:12 PM ISTబ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్…
Metro Rail : హైదరాబాద్ నగరవాసులకు షాక్, మెట్రో రైలు సమయాల్లో మార్పులు
April 20, 2021 / 04:02 PM ISTనైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి…