Home » Changes
జైలులో ఉన్న వారు బెయిలు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఇక ముందు కేసులు రిజిస్టర్ చేస్తే సంబంధింత పార్టీలు కోర్టును అశ్రయించవచ్చని, వాటిని కోర్టును సాధ్యమైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 124(ఏ)లోని నిబంధనలను పున�
10 ఏళ్ల క్రితం నుంచే 5జీ నెట్వర్క్పై ప్రయోగాలు మొదలైనా.. మన దేశంలో ఆలస్యంగా సేవలు అందుబాటులోకి రాబోతున్నాయ్. ఇంతకీ 5జీ సేవలు ఏ దేశంలో ఎలా ఉన్నాయ్. సర్వీసులు మొదలైతే మన దేశంలో ఎలాంటి మార్పులు చూస్తాం.. 5జీ రేసులో ఆ ఒక్క విషయమే.. జియోను టాప్లో ని�
జున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు.
గతంలో ఈ పరిమితి ఒక లక్షగా ఉండేది. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచారు. అంతేకాదు, ఒకవేళ నగదు పరిమితి దాటితే ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన గడువును కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది.
ఎస్ బీఐ కస్టమర్లు తమ ఖాతాలను యాక్టివ్గా ఉంచుకోవాలనుకుంటే కేవైసీ పొందడం తప్పనిసరి. ఇండియన్ బ్యాంక్ వినియోగదారులు ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లు విత్డ్రా చేసుకోలేరు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ సాయంత్రం రేణిగుంట చేరుకోనున్న ఆయన రాత్రి 8.30గంటలకు తిరుమల వెళ్లనున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్లో స్వల్పమార్పులు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. రేపటి నుంచి మెట్రో సమయాల్లో మార్పులు జరుగనున్నాయి. చివరి మెట్రో రైలు సర్వీస్ సమయాన్ని అర్ధగంటపాటు పొడిగించారు.
బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం�
నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడి�