Home » Char Dham Yatra 2022
పవిత్ర ఆధ్యాత్మిక శిఖరాలుగా హిమాలయ పర్వతాల్లో వెలిసిన ‘చార్ధామ్’ను చేరుకోవడం ఆధ్యాత్మిక సాహసంగానే చెప్పవచ్చు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భక్తజనులు భక్తిశ్రద్ధలతో ఈ దైవికధామ్లను దర్శించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రయాణం సాగ�
చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంటుంది. యాత్రికులు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు. యాత్రలో భాగంగా 25రోజుల్లో 99 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం యాత్రలో మరో ఎనిమిది మంది మరణి�