Home » Charagh Din founder
22 ఏళ్ల క్రితం దోపీడీ తర్వాత ఫిర్యాదు దారులకు చేతికందింది బంగారం..దోపిడీ జరిగినప్పుడు ఈ బంగారం విలువ రూ.13 లక్షలు. కానీ ఇప్పుడు రూ.8 కోట్లుపైనే విలువ కావటం విశేషం.