Charanjit Singh Channy

    Punjab : దళిత నేతను వరించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి

    September 20, 2021 / 11:17 AM IST

    పంజాబ్‌ సీఎం పదవి ఓ దళిత నేతను వరించింది. పంజాబ్‌ నూతన సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉ.11 గం.లకు జరిగే ఈకార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.