Home » Chardham yatra 2023
వాతావరణం అనుకూలించక, రహదారిపై అడ్డంగా కొండచరియలు విరిగి పడుతుండటంతో యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. సహాయక సిబ్బంది రహదారిపై కూలిపోయిన కొండచరియలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటి సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా వి�
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం