Home » charging higher fees
కరోనా ఉద్ధృతమవుతున్న సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను దోచుకుంటున్నాయి. 10 టీవి కథనాలను ఆధారంగా తీసుకుని తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు.