-
Home » CHARIOT
CHARIOT
రాములోరి రథానికి నిప్పు పెట్టిన దుండగులు.. చంద్రబాబు సీరియస్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
September 24, 2024 / 12:42 PM ISTఅనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే
Rohtak: రికార్డుల్లో చనిపోయిన 102 ఏళ్ల వృద్ధుడు, ఊరేగింపుతో రథంపై ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు
September 10, 2022 / 06:45 PM ISTహర్యానాలో ఇంత వయసుగల వృద్ధులు అతి తక్కువగా ఉన్నారని, వీరిని హర్యానాలో బ్రాండ్ అంబాసిడర్లుగా తయారు చేసుకోవాలని అన్నారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇలాంటి వృద్ధులకు పెన్షన్ ఆపేయడం హేయమని అన్నారు.…
Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
May 28, 2022 / 04:50 PM ISTనల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర…
2,000 ఏళ్ల చరిత్ర : తవ్వకాల్లో బైటపడ్డ రోమన్ చక్రవర్తుల కాలం నాటి రథం..
March 2, 2021 / 10:37 AM ISTItaly archeologists : పురావస్తు పరిశోధకుల అన్వేషణల్లో ఎన్నో అమూల్యమైన వస్తువులు బైటపడుతుంటాయి. వారి తవ్వకాల్లో చరిత్ర గొప్పతనం బైటపడుతుంటుంది. అటువంటి తవ్వకాల్లో పరిశోధకులు మరో అరుదైన అద్భుతమైన వేల సంవత్సరాల నాటి చరిత్రను…
అంతర్వేదిలో కొత్త రథం : స్వామి సేవలో సీఎం జగన్, హామీని నిలబెట్టుకున్న సర్కార్
February 19, 2021 / 09:22 AM ISTAntarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం…
బెజవాడ దుర్గగుడిలో చంద్రబాబు భార్య క్షుద్రపూజలు చేయించారు, మాయమైన 3 సింహాలు బుద్ధా వెంకన్న ఇంట్లో ఉన్నాయి
September 17, 2020 / 05:14 PM ISTఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం దగ్ధం కాక చల్లారక ముందే.. విజయవాడ దుర్గగుడి రథంలో మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమవడం హీట్ని పెంచింది. ఇంద్రకీలాద్రి రథంపై వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై.. ఈవో…
దుర్గగుడిలో నాలుగో సింహాన్ని బయటకు తీసిన అధికారులు
September 17, 2020 / 04:45 PM ISTబెజవాడ దుర్గగుడి రథం నాలుగో వెండి సింహం ప్రతిమను ఆలయ అధికారులు రథం నుంచి బయటకు తీశారు. సింహం విగ్రహాన్ని తూకం వేసి.. 3 కేజీల 239 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. విగ్రహాన్ని స్టోర్…
లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన…కరోనా హాట్ స్పాట్ లో రథోత్సవం
April 17, 2020 / 10:46 AM ISTకరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా…