Home » chariot festival
పూరీ జగన్నాథ స్వామి రథోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు.
ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సంప్రదాయాన్ని కొనసాగించడానికే నిర్వాహకులు మొగ్గుచూపారు. దీంతో ఖురాన్ పఠనంతోనే చెన్నకేశవుడి రథోత్సవం మొదలైంది.