Charla Mandal

    నెల రోజుల పసిగుడ్డును నీటి తొట్టెల పడేసి చంపిన తండ్రి

    October 1, 2019 / 03:57 AM IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల పసిగుడ్డును పాశవికంగా చంపేసాడు కన్నతండ్రి. భార్యకు రెండవసారి కూడా ఆడపిల్లే పుట్టిందనే కోపంతో విచక్షణ మరచిపోయే తండ్రి కన్నబిడ్డ పాలిట కాలయముడిగా మా�

10TV Telugu News