Chdnarababu

    మోడీ కళ్లు ఉంటే చూడండి : కేసీఆర్‌కు జగన్ ఊడిగం – బాబు

    April 6, 2019 / 11:01 AM IST

    పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటున్నారని..కళ్లు ఉంటే వచ్చి చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రికి వచ్చిన మోడీ..పోలవరంకు వెళ్లి చూస్తే అసూయపడి కళ్లు తిరిగి పడిపోయేవారని ఎద్దేవా చేశారు. పోలవరం

10TV Telugu News