కర్నూలు చెక్ పోస్టు దగ్గర భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ ట్రావెల్స్ లో 90 లక్షల రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. కర్ణాటకకు చెందిన సృజన్, మధు చిక్బల్లాపూర్ నగదును త
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా
మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా ?
cops held two Rajasthan thieves in andhra, telangana check post : తెలంగాణాలో దొంగతనం చేసి ఆంధ్రామీదుగా పారిపోవాలని చూసిన ఇద్దరు దొంగలు ఆంధ్రా పోలీసుల చేతికి చిక్కారు. తెలంగాణ సరిహద్దులో ఆంధ్రాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున
కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం వారం రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావటంతో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం మొదలెట్టింది. రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.