Home » chengalpattu
సమాధిలో పాతిపెట్టిన బాలిక మృతదేహానికి సంబంధించి తల మాయమైన ఘటన తమిళనాడులో జరిగింది. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిందో చిన్నారి. రెండు వారాల క్రితం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు చూస్తే బాలిక మృతదేహానికి తల లేదు.
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. చెంగల్ పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతిచెందారు. ఆక్సిజన్ కొరతతోనే కరోనా రోగులు చనిపోయారంటూ వారి తరపు బంధువుల ఆరోపిస్తున్నారు.
Nivar Cyclone – Prakashraj: నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. NDRF బృందాలనూ రంగంలోకి దింపి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజలకు తమవంతు సాయమందించడానికి ప్రకాష్
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఆదివారం జులై 5న సంపూర్ణలాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులైన పాలు కూరగాయలు మినహా మిగతా వ్యాపార సంస్ధలన్నీ మూస
కరోనా వైరస్ కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తొంది. దీంతో అనేక కుటుంబాల్లో కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. భార్యా, భర్తల మధ్య సఖ్యత లోపించి చీటీకి మాటికి తగువులాడుకోవటం….భర్తల వేధింపులతో పోలీసులను ఆశ్రయి�