Chennai Players

    రాజస్థాన్ భోణీ.. పోరాడి ఓడిన ధోనీసేన

    September 22, 2020 / 11:39 PM IST

    ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో కరన్ వేసిన బంతిని సిక్సర్లగా మలిచాడు ధోనీ. వరుసగా మూడు బంతుల్ని బౌండరీ దాటించాడు. మొత్తం 21 పరుగులు వచ్చాయి.. బంత

10TV Telugu News