Home » Chennai
కర్నూలు: కర్నూల్ లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత రాజధానిని కర్నూల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినా అమరావతిలోనే రాజధానికి ఏర్పాటు చేయటం..కొంత వివాదంగా మారినా అది
మద్యం తాగిన తండ్రి బార్ లో నిద్రపోతుంటే.. బయట నిల్చొన్న ఐదేళ్ల కొడుకుని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన చెన్నైలోని తస్మాక్ బార్ లో వెలుగుచూసింది.