Home » Chennai
తెలంగాణలో టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య ఘటన ఇండస్ట్రీ వర్గాలను షాక్కు గురి చేసింది. ఈ ఘోరం మరువక ముందే చెన్నైలో మరో దారుణం వెలుగు చూసింది. సినీ సహాయ
ప్రయాణికులతో ఎయిర్ పోర్టు కిటకిటలాడుతోంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో దిగిన ఓ ప్రయాణికుడు కంగారుగా చెన్నై ఎయిర్ పోర్టులోకి వచ్చాడు. ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
చెన్నై : సినీ నటి భానుప్రియకు కష్టాలు తప్పవా ? ఆమెను పక్కా అరెస్టు చేస్తారనే వార్త హల్ చల్ చేస్తోంది. భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని దొంగతనం కేసులో అరెస్టు చేయడం కొత్త మలుపు చోటు చేసుకున్నట్లైంది. దీనిని బాలల �
చెన్నై: ఏదన్నా ఫుడ్ కావాలంటే పొయ్యి లేకుండా వంట చేయటం కుదురుతుందా..పొయ్యి ఉందనుకోండి..దాని మీద బాండీ పెట్టి..ఆయిల్ పోసి..కుక్ చేస్తేనే గానీ ఫుడ్ నోటికి రాదు. అవేమీ లేకుండానే కేవలం 3.05 నిమిషాల్లోనే 300 రకాల ఫుడ్ ఐటెమ్స్ తయారు చేసి రికార్డ్ సృష్టించ�
రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ కాలు ప్రమాదవశాత్తూ టాయిలెట్ లో ఇరికింది. హైదరాబాద్-చార్మినర్ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన మంగళవారం సాయంత్రం (జనవరి 30, 2019) జరిగింది.
విజయవాడ : సినీ నటి భానుప్రియను విజయవాడ పోలీసులు అరెస్టు చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రీల్ లైఫ్లో జబర్ధస్త్ డైలాగ్స్తో అదరగొట్టిన భానుప్రియ రియల్ లైఫ్లో మాత్రం ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇంకా వివాదం సమిసిపోలేదు. పనిమనిషి వే�
చెన్నై : తనపై వచ్చిన ఆరోపణలపై సినీ నటి భానుప్రియ స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భానుప్రియ నివాసంలో తన కూతురు వేధింపులకు గురవుతోందని.. తల్లి సామర్లకోటలో పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేకేత్తించింది. తూర్పుగోదా�
కుమార్తె సౌందర్యకి మళ్లీ పెళ్లి చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. ఫిబ్రవరి 11వ తేదీన చెన్నైలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లి పిలుపులుగా కూడా ప్రారంభం అయ్యాయి. పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు కుటుంబ సభ్యులు. బావ, అక్క అయిన ధనుష్, ఐశ్వర్�
చెన్నై నగరం వరుస హత్యలతో వణికిపోతుంది. ఏకంగా 24 గంటల వ్యవధిలో జరిగిన మూడు హత్యలు చెన్నై నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోననే గుండెదడతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.
భరతమాత కూడా మీటూ బాధితురాలేనంటూ చెన్నై లయోలా కాలేజీలో ఈ నెల 19,20 తేదీల్లో నిర్వహించిన ఆర్ట్ ఫెస్టివల్ లోని ఓ పెయింటింగ్ వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీని కించపరిచేలా పెయింటింగ్ లు ఉండటం వివాదానికి దారి తీసి