Home » Chennai
భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్ చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది. మె�
చెన్నై: దేశ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే తడుముకోకుండా చెప్పేది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని. రాహుల్ గాంధీ పెళ్లిపై ఒకప్పుడు పెద్ద చర్చే జరిగింది. రాహుల్ గాంధీని ప్రధాని ఎప్పుడు అవుతారు? అని అడిగేవాళ్�
మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలో ఓ రకమైన భావజాలం ప్రచారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రప్రభుత్వం,ప్రధాని మోడీ దీనికి ప్రతినిధులుగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. చెన్నైలోని స్టెల్�
హైదరాబాద్ : అందరికీ సొంతగా ఇళ్లు కట్టుకోవటం సాధ్యం కాదు. అందుకు అద్దె ఇళ్ల మీదనే ఆధారపడుతుంటాం. మరోవైపు ఇంటి అద్దెలు రేటు హడలెత్తిస్తున్నాయి. అయినా సరే తప్పనిసరి పరిస్థితి..మెట్రో నగరాలకు ఎంతమంది ఉపాధి కోసం వస్తుంటారు. ఈ క్రమంలో అద్దెకు ఇళ్ల�
డెహ్రాడూన్ : దేశం కోసం ప్రాణాలు అర్పించేంత త్యాగనిరతి అందరికి ఉండదు. నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతు..దేశ సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా దేశాన్ని కాపాడే జవాన్ల అంకితభావం..త్యాగం గురించి చెప్పేందుకు మాటలు చాలవు. అలాగే వారిని కదన రంగంలోకి
రైలు దొంగలు ఎక్కుయితున్నారు. ప్రయాణీకుల లాగానే ఎక్కి..సందడి లేని ప్రాంతం వద్దకు రాగానే దొంగలు విజృంభిస్తున్నారు. మారణాయుధాలు చూపించి అందినదాడికి దోచుకెళుతున్నారు. శుభకార్యాలకు..పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు వెళ్లే వారిని టార్గెట్ చేస�
ఎవరైనా తప్పు చేస్తే వారిని కుక్కతో పోలుస్తాం.. అత్యచారం ఘటనకు పాల్పడితే చిత్తకార్తె కుక్క పని చేశారంటూ తిడతాం. అదే కుక్కపైనే అత్యచారం చేస్తే అటువంటి వ్యక్తిని ఏమనాలి. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ యువకుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ
చెన్నై: చెన్నైలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోరూర్ లోని ఓ కార్ల గోడౌన్ లో ఈ సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో 300 కి పైగా కార్లు దగ్ధం అయ్యాయి. వీటిలో కొన్ని అధునాత కార్లు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు త�
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) మృతి చెందారు. శనివారం(ఫిబ్రవరి-23-2019) తెల్లవారుజామున 4.35గంటలకు
చెన్నై : చెన్నై వాసులను భూప్రకంపనలు హడలెత్తించాయి. సోమవారం (ఫిబ్రవరి 11) అర్థరాత్రి 1.30 గంటల సమయం…అంతా మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా చిన్న ప్రకంపన…ఏం జరిగిందో అర్థం చేసుకునేలోగానే కదలికలు…ఉలిక్కిపడ్డ జనం ఇళ్లు వదిలి బయటకు పరుగుతీశారు. మంగ�