Home » Chennai
వీవో ఐపీఎల్ 2019లో అసలైన మజా స్టార్ట్ అయిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చెపాక్ స్టేడియంలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ధోనీ టాస్ గెలిచి బ�
వేలూరు : చెన్నై బెంగుళూరు జాతీయ రహదారిపై వేలూరు పరిధిలోని అంబూరు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ఉన్నారు. ఆగి ఉన్న కంటెయి�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను గంటకు 11కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే డయాబెటిస్, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.పాలిష్ చేసిన బియ్యం(వైట్ రైస్) వాడకం వలన టైప్-2మధుమేహం వస్తు�
తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తుందట.
డ్యూటీ టైం అయిపోతే ఏం చేస్తాం..ఆఫీసుల్లో అయితే రిలీవర్ వచ్చే వరకు వెయిట్ చేసి..వారు వచ్చిన తరువాత బాధ్యతలు అప్పచెప్పి వెళ్లిపోతాం అంటారు కదా…రవాణా సంస్థలు..అంటే..ఆర్టీసీ..రైళ్ల విషయానికి వస్తే వారు నడుపుతున్న బస్సులు..రైళ్లను డిపోలు..స్టేషన�
దేశ చరిత్రలో ఓ అరుదైన ఘటన సార్వత్రిక ఎన్నికల వేళ చోటుచేసుకుంది. చెన్నైలోని ఓ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో వాళ్లు తమ ఓటు హక్కును ఉపయోగిం�
దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
క్రికెట్..దీంట్లో తారాస్థాయికి చేరుకున్న వారికి డబ్బులకు కొదవలేదు..కో..అనకుండానే కోట్లు రాలతాయి. అందులోను స్టార్ క్రికెటర్ కు కోట్లు కూడా ఓ లెక్కలోవి కాదు. కానీ ఇక్కడ ఉన్న ఓ క్రికెటర్ మాత్రం కేవలం రూ.2 వందల వాచ్ కోసం ఎంతగా గీసి గీసి బేరం ఆడటం �
అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోడీకి ఓటేసినట్లేనని..స్టాలిన్ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని AP CM చంద్రబాబు అన్నారు.