Home » Chennai
తమిళనాడు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అక్రమ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం చేసిన పనుల కారణంగా చెన్నైలో 23ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్య�
చెన్నైలో అధికార పార్టీకి చెందిన బ్యానర్ పైన పడిన కారణంగా సుభశ్రీ(22) అనే మువతి ప్రాణాలు కోల్పోవడంపై డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. అక్రమ బ్యానర్లు మరో ప్రాణాన్ని బలిగొన్నాయని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం,పోలీసుల అసమ�
తమిళనాడులో దారుణం జరిగింది. నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది. పెళ్లి బ్యానర్ ఆ యువతి పాలిట యమపాశమైంది. స్కూటర్ మీద బ్యానర్ పడడంతో బండి అదుపు తప్పింది. స్కూటర్
ప్రముఖ తమిళ ఫిల్మ్ డైరక్టర్,నటుడు రాజశేఖర్(62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(సెప్టెంబర్-8,2019)తుదిశ్వాస విడిచారు. రాజశేఖర్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రా�
చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో విషాదం జరిగింది. ఎస్కలేటర్ పైనుంచి జారిపడి ఓ 74 ఏళ్ల వృధ్దుడు మృతిచెందాడు. అతనితోపాటు వచ్చిన మరో వృధ్దుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గిండిలో ఫైవ్ స్టార్ హోటల్ హిల్టన్లో జరిగింది. వివరాల్లోకి వెళ�
రిచ్గా ఉంటే అమ్మాయిలు పడిపోతారనుకున్నాడో ఏమో.. బడా బిజినెస్మెన్ అంటూ డ్రామా మొదలుపెట్టాడు. ఫేస్బుక్లో పరిచయం చేసుకుని క్లోజ్ అయ్యాక డబ్బులు దండుకోవడమే అతని టార్గెట్. చెన్నైకు చెందిన మరో సైబర్ దొంగను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమ
ఉద్యోగాల పేరుతో మహిళలను మోసం చేస్తున్న ప్రదీప్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన ప్రదీప్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలో మహిళల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని అమ్మాయిలతో చాటింగ్ ప్రారంభించాడ
గవర్నమెంట్ బస్సులో తీసుకెళ్తోన్న 23 వజ్రాల గాజులు కనపడకుండా పోయాయని బాధిత మహిళ మంగళవారం మే 14న చెన్నై పోలీసులను ఆశ్రయించింది. కోయంబెడులోని చెన్నై మొఫ్పుసిల్ బస్ టెర్మినల్(సీఎంబీటీ) ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లిన తారా చంద్(55) అనే మహిళ గ�
IPL 12 విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. తిరుగులేని ఆధిపత్యంతో ఫైనల్ పోరుకు చేరిన ముంబయి ఇండియన్స్…. మధ్యలో తడబడి మళ్లీ తేరుకున్న చైన్నై సూపర్కింగ్స్లు టైటిల్ పోరులో ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. దూకుడుగా వెళ్లే రోహిత్, వ్యూహార�
చెన్నైలో వాతావరణం చుక్కలు చూపిస్తుంటే, అక్కడి ప్రజలు నీటి చుక్క తాగడానికి కూడా లంచం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం సరఫరా చేసే మంచినీటి కులాయిలు అందరి గొంతులు తడవకముందే మూతపడుతున్నాయి. దీంతో గంటల కొద్దీ బారులు తీరిన జనం ప్రైవేట్ సంస్థల �