Home » Cherlloli
తిరుపతి : టీచర్స్ నిర్లక్ష్యానికి చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో అల్లాడిపోతున్నారు.క్లాస్ రూమ్ లో యాసిడ్ బాటిల్స్ పగిలిపోవటంతో ఆరుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోల్లిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. చెర్లోల