chhangan bhujbal

    నెలలో ఏడుగురు మంత్రులకు కరోనా

    February 22, 2021 / 02:23 PM IST

    Maharashtra మహారాష్ట్రలో మళ్లీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌కూ కరోనా సోకింది. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భుజ్‌బల్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్య�

10TV Telugu News