-
Home » Chhath Puja 2022
Chhath Puja 2022
Fire In Bihar: ఔరంగాబాద్లో పేలిన సిలీండర్.. 30మందికి గాయాలు.. ఛత్ పూజ సందర్భంగా ఘటన
October 29, 2022 / 10:48 AM IST
సిలీండర్ పేలిన ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.