Home » Chhatrapati Shivaji Maharaj Terminus
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.