Home » Chief Minister Pinarayi Vijayan
కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరవయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బ
కేరళలోని ప్రముఖ శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఒక్కరోజే 1,07,260 మంది భక్తులు దర్శనం చేసుకోబోతున్నారు. భక్తుల రద్దీపై సీఎం సమీక్ష జరుపుతున్నారు.
నేరస్థుడికి సహాయం చేసి, అతడితో వ్యాపార భాగస్వామిగా ఉన్నందుకు కేరళలో ఓ ఐజీ స్ధాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ పోలీసు అధికారి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి.