Home » Chief Minister Uddhav Thackeray
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ చివరి దశకు చేరుకుంది. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ భగవత్ సింగ్ కోశియారి ఆదేశించార�
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఆసక్తికర మలుపు తిరుగుతోంది. తనకు 39మంది శివసేన ఎమ్మెల్యేలు, పలువురు స్వతంత్రుల మద్దతు ఉందని ఏక్నాథ్ షిండే ప్రకటించగా.. ఉద్ధవ్ ఠాక్రే క్యాంపు మాత్రం 20మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో తమతో టచ్లో ఉన్నట్లు తెలిపింది.
అద్వానీ వ్యాఖ్యలపై బాలాసాహెబ్ స్పందిస్తూ.."మోదీ జోలికి వెళ్లవద్దని, మోదీ లేకపోతే గుజరాత్ కూడా ఉండదు(బీజేపీ ప్రభుత్వం)" అని వారించినట్లు ఉద్ధవ్ గుర్తుచేశారు
కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో సరికొత్త కాంటెస్ట్ ప్రవేశపెట్టింది. ఈ పోటీ గెలిచిన గ్రామానికి రూ.50 లక్షలు వరకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. FIR నమోదు చేసినట్లు బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) వెల్లడించింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. దీంతో పాథ్రీ ప్రాంతం తెరమీదకు వచ్చిం�