Home » Chief Minister Y.S. Jagan Mohan Reddy
INS విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్.జగన్. నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని ముఖ్యమంత్రి సందర్శించారు...
దసరా మహోత్సవాలకు చివరి రోజు కావడంతో.. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. చివరి భక్తునికి కూడా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఏపీలో పేదల సొంతింటి కల నెరవేరబోతుంది. హామీ ఇచ్చినట్టుగానే జగనన్న ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టబోతున్నారు. ఇళ్ల నిర్మాణ మహోత్సవం జగన్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. వారం రోజుల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
Antarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. కల్యాణోత్సవా
comprehensive land survey in AP : ఏపీలో సమగ్ర భూసర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలం తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఏపీలో భూసర్వే జరగనుంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 2020, డిసెంబర్ 21వ తేదీ ఆదివారం కృష్ణా జ�
CM to lay stone for Ameenabad fishing harbour : ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రూపొందించే మహత్తర ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుప్థాపన చేయనున్నారు. 2020, నవంబర్ 21వ తేదీ శనివారం వర్చువల్ విధానం ద్వారా..ఫిషింగ్ హార్బర్లకు శంకు�
cm jagan meeting state level bankers : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న జగన్… రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలని బ్యాంకర్లను
Vallabhaneni Vamsi : టీడీపీ నుంచి మరింత మంది వస్తారని, గన్నవరం ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అంటూ…ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విధానాలకు నచ్చక ఎవరూ ఉండరన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతల వెన
ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యహరిస్తే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ తప్పు జరిగినా