Home » Chief Minister
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అన్ని పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా గెలుపు కోసం ప్రచారం హోరాహోరీగా చేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం అరవింద
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ కే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్-30,2019న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా అదేరోజు ప్రమాణస్వీకారం �
రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అండగా.. ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన పథకం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’. చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే ఉద్ధేశ్యంతో రూపొందించిన ఈ పథకం నేడు
ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నార�
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర 29వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్ థాకరే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో ఓ కూటమిగా ఏర్పడగా.. మూడు పార్టీల బ�
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన ఘనత సృష్టించబోతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నవంబరు 28 గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సీఎం అయిన తర్వాత 6 నెలల్లో శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నిక కావాల్సి
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, శివసేన లకు బీజేపీ షాకిచ్చింది. ఎన్సీపీ తో కలిసి బీజేపీ శనివారం, నవంబర్ 23వతేదీ ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేం
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇవాళ(సెప్టెంబర్-18,2019)వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలిశారు. వివిధ అంశాలపై మోడీతో మమత చర్చించారు. మోడీతో సమావేశమనంతరం మమత మాట్లాడుతూ….ప్రధానితో సమావేశం బాగా జరిగింది. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని మ�
జై భీమ్ స్కీమ్ కింద ఇచ్చే అమోంట్ ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 40వేల రూపాయలు ఇస్తుండగా,ఇకపై 1లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి అన్ని కేటగిరీల వి�
ప్రధాని నరేంద్రమోడీని చాయ్ వాలా అనటం తరచూ వింటుంటాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రధానిని చాయ్ వాలా అంటు సెటైరిక్ గా విమర్శిస్తుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ కూడా చాయ్వాలీగా అవతారమెత్తారు. తన చేతులతో స్వయంగా చాయ్ చేసి స�