Home » Chief Minister
tripuras biplab deb : త్రిపుర సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రస్తుత ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బార్మన్ నేతృత్వంలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలవ�
Modi enters 20th year in public office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న ఈ నేత..ప్రభుత్వాధినేతగా, పాలకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. సీఎంగా, ప్రధానిగా ఆయన ఈ మైలురాయిని �
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..యాదాద్రి పర్యటనకు సిద్ధమయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఆయన యాదాద్రి క్షేత్రానికి వెళ్లనున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన యాదాద్రికి చ
సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్కు, కోవిడ్ ఆపరేషన్స్లో ఉండే డాక్టర్ చంద్రశేఖర్కు కోవిడ్ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్ అన్నది.. ఎవరి�
కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయి�
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి. దీనిని మరింత విస్�
రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో సారి పార్టీ మీటింగ్ కు హాజరుకాని రెబల్ లీడర్ సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. సచిన్ పైలట్ బీజేపీతో కలిసి రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడ�
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీట్ అయ్యారు. ఇందులో భాగంగా కాటన్ టవల్ ను మాస్క్ లా ధరించి చర్చలో పాల్గొన్నారు. దేశంలోని 7వేల 400మందికి ఇన్ఫెక్షన్ సోకిన కరోనా 239మందిని పొట్టనబ�
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం (ఫిబ్రవరి 20, 2019)న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఇక నుంచి ప్రతి శనివారం ప్రభుత్వ స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’గా పాటించను�