Chief Secretary Adityanath Das

    Dr. Sameer Sharma : సీఎం జగన్ ను కలిసిన ఏపీ కొత్త సీఎస్ సమీర్ శర్మ

    September 13, 2021 / 04:20 PM IST

    ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్. సమీర్‌శర్మ ఈరోజు సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.

    Government Orders : ఏపీ ప్రభుత్వ జీవోలకు ‘ఈ-గెజిట్’

    September 8, 2021 / 12:13 PM IST

    ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఈ-గెజిట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

10TV Telugu News