Home » chikkadapalli
షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. చిక్కడపల్లిలోని తన చెల్లెలు ఇంటిపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడనే చనిపోయాడు. 2020, జూన్ 17వ తేదీ బుధవారం జరిగింది. కానీ ఆత్మహత్య