-
Home » Children Drowned
Children Drowned
Children Drowned: రంగారెడ్డి జిల్లాలో విషాదం… ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
October 2, 2022 / 04:21 PM IST
రంగారెడ్డి జిల్లాలో ఈత సరదాకు నలుగురు చిన్నారులు బలయ్యారు. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.