Home » Children Get Shareholders
రిలయన్స్ గ్రూప్ వాటాదారులు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తన పిల్లలైన ఇషా అంబానీ, ఆకాష్, అనంత్ అంబానీలను కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి చేర్చుకున్నారు....