Home » Children Kidnap Drama
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో పిల్లల కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ వ్యవహారం అంతా పిల్లలు ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు. కరాటే క్లాస్ నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు పిల్లలు కలిసి ఆడిన నాటకం అని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఇంటి �