Home » Chilli cultivation in plastic trays
ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరపసాగవుతుంది.
అతిగా రసానిక ఎరువులు వాడటం మంచిది కాదు. చీడపీడలు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిరప నారు పొలంలో నాటటానికి 5 రోజుల ముందు నీటి తడులు ఇవ్వటం నిలిపివేయాలి.