Chin News

    డేంజర్ బెల్స్ : ఇండియాలో 11కి చేరిన కరోనా మృతులు

    March 24, 2020 / 08:39 AM IST

    భారతదేశంలో కరోనా డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. �

10TV Telugu News